సమ్మర్‌‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ ఇవే
లైఫ్ స్టైల్ వార్తలు

సమ్మర్‌‌లో మధురమైన ఫ్రూట్..! ఈ చిన్న పండులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ ఇవే

వేసవి కాలం వచ్చిందంటే చాలు రంగురంగుల పండ్లు మార్కెట్లో సందడి చేస్తూ ఉంటాయి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్ల గురించి అందరికీ తెలుసు, కానీ ఎంతో రుచికరంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే మల్బరీ పండ్ల గురించి చాలా మందికి తెలియదు. మల్బరీ పండ్లు తినడం వల్ల…

సామాన్యులకు మరో షాక్.. మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
బిజినెస్ వార్తలు

సామాన్యులకు మరో షాక్.. మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?

సామాన్యులకు మరో షాక్ తగలనుందా.. గ్యాస్ ధరలు మళ్లీ పెరగనున్నాయా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో మే 1వ తేదీ నుంచి గ్యాస్ ధరలు పెరిగే అవకాశముంది. ఇంట్లో ఎల్పీజీ…

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్
వార్తలు సినిమా సినిమా వార్తలు

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక సెల్వమణి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ చివరి రోజులు అంటూ తన ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్ తో దిగిన పలు ఫొటోలను అన్షు…

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విద్యార్ధులకు అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..

రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. రేపు గురువారం (ఏప్రిల్ 30) టెన్త్‌ ఫలితాలు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి…

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. సింగపూర్, టోక్యో తరహాలో ప్రపంచస్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఆయన తెలిపారు. రైతులు భాగస్వామ్యులై భూములివ్వాలని కోరారు. వారికి మంచి ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తామన్నారు. ఈ…

మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ వార్తలు

మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి

నెల రోజులుగా పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ఈ రోజే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది..…

42 ఏళ్ల వయసులో నటుడిగా మారా.. వయసు సహకరించ ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది
వార్తలు సినిమా సినిమా వార్తలు

42 ఏళ్ల వయసులో నటుడిగా మారా.. వయసు సహకరించ ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది

టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన విలక్షణ నటన, విలన్ పాత్రల వెనుక ఉన్న ఆసక్తికర రహస్యాలను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రధానంగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రం ద్వారా ఆయన నటుడిగా ఎలా స్థిరపడ్డారో వివరించారు ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి…

సిమ్ మార్చండి.. లీటర్ పెట్రోల్ కొట్టేయండి! ఇది కదా అసలైన బిజినెస్ మైండ్!
తెలంగాణ వార్తలు

సిమ్ మార్చండి.. లీటర్ పెట్రోల్ కొట్టేయండి! ఇది కదా అసలైన బిజినెస్ మైండ్!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా ఏ బంకు చూసినా 'నో స్టాక్' బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. లీటర్ ఆయిల్ దొరికితే చాలు మహాప్రభో అని జనం…

తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..
తెలంగాణ లైఫ్ స్టైల్ వార్తలు

తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు.. తాజా రేట్లు ఎలా ఉన్నాయంటే..

వేసవిలో కోళ్ల మరణాలు అధికంగా ఉండటం, సరఫరా తగ్గడంతో.. గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. అయితే.. గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, చిల్లర గిరాకీ తగ్గినా కోడి మాంసం ధరలు మాత్రం…

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే.. గూగుల్ ఏపీని ఎంచుకుంది: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇప్పుడు ప్రపంచానికి 'ఏఐ గేట్‌వే'గా అవతరించబోతోంది. ఈ మహాద్భుత ఘట్టానికి ఏప్రిల్ 28, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం వేదికగా…