తెలియక పొరపాటు జరిగింది.. బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తెలియక పొరపాటు జరిగింది.. బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్..

నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో వచ్చిన ఎమోజీ రిప్లైకి సంబంధించిన వివాదంపై హోం స్పెషల్ సెక్రటరీ సీవీ అనంద్ స్పష్టత ఇచ్చారు. ఆ పోస్టును తాను చేయలేదని, సోషల్ మీడియాను చూసే హ్యాండ్లర్ రెండు నెలల క్రితం తనకు తెలియకుండా పెట్టాడని చెప్పారు. సెప్టెంబర్ నెలలో సీవీ ఆనంద్…

విద్యార్థులకు సూపర్ న్యూస్.. చూసుకున్నారా.. వరుస హాలిడేస్
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు సూపర్ న్యూస్.. చూసుకున్నారా.. వరుస హాలిడేస్

వర్షాల కారణంగా ఈ మధ్య పాఠశాలలకు బాగా సెలవులు వచ్చాయి. అవి పక్కనపెడితే వచ్చే నెలలో సైతం స్టూడెంట్స్‌కు క్రిస్మస్ పండుగ సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. ఎప్పుడు ఏంటి..? సాధారణ పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయ్.. తెలుసుకుందాం పదండి.. వచ్చే నెలలో క్రిస్మస్ రాబోతుంది. ఈ…

ఏంటి భయ్యా.. అవి పొట్లకాయలనుకున్నావా?.. ఆ పాములతో అతను ఏం చేశాడంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏంటి భయ్యా.. అవి పొట్లకాయలనుకున్నావా?.. ఆ పాములతో అతను ఏం చేశాడంటే?

పాము పేరు వింటేనే కొందరు భయపడుతారు.. ఎందుకంటే ఆవి ప్రాణాంతకమైనవి.. కానీ స్నేక్ క్యాచర్స్ మాత్రం వాటిని అవకోకగా పట్టేసి వాటి భారీ నుంచి జనాలను రక్షిస్తున్నారు. ఎక్కడ పాములు ఉన్న క్షాణాల్లో వచ్చిన వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తారు. ఇలా రెండు రోజులు ఓ వ్యక్తి…

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7 వేలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7 వేలు

ఏపీ రైతులకు శుభవార్త. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులను జమ చేస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. .. .. .. ఏపీ రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.…

చిన్న పొరపాటు.. బ్యాంకు అకౌంట్లో లక్ష కోట్లు బదిలీ.. తర్వాత ఏం జరిగిందంటే..
బిజినెస్ వార్తలు

చిన్న పొరపాటు.. బ్యాంకు అకౌంట్లో లక్ష కోట్లు బదిలీ.. తర్వాత ఏం జరిగిందంటే..

బ్యాంకు అంతర్గత వ్యవస్థ గురించి కూడా ఆర్‌బిఐ ఆందోళన చెందుతోంది. బ్యాంకు యాజమాన్యం ఈ సంఘటనకు నలుగురు లేదా ఐదుగురు సీనియర్ అధికారులను దోషులుగా గుర్తించి, వారిని తొలగించిందని చెబుతున్నారు. బ్యాంకులో జరిగిన తప్పును సరిదిద్దడంలో మూడు గంటల.. కర్ణాటక బ్యాంక్ ఈ ఉదయం నుండి ట్రెండ్ అవుతోంది.…

అస్సలు నిర్లక్ష్యం వద్దు! ఈ 8 సంకేతాలు గర్భిణులకు ఎంత ప్రమాదమో తెలుసా?
లైఫ్ స్టైల్ వార్తలు

అస్సలు నిర్లక్ష్యం వద్దు! ఈ 8 సంకేతాలు గర్భిణులకు ఎంత ప్రమాదమో తెలుసా?

మాతృత్వం ప్రతి స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైన, జీవితాన్ని మార్చే అనుభవం. గర్భధారణ సమయంలో కలిగే ప్రతి అనుభూతి, శారీరక మార్పు ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది. అయితే, ఈ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన, సరైన సంరక్షణ చాలా అవసరం. చిన్న…

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!
తెలంగాణ వార్తలు

నగరం నడిబొడ్డున ప్రత్యక్షమైన చెరువు.. బస్టాండ్ ప్రాంగణంలో పడవ ప్రయాణం..!

వరంగల్ మహానగరం నడిబొడ్డున చెరువు ప్రత్యక్షమైంది. వేలాది వాహనాలు, ప్రయాణికులతో నిత్యం రద్దీగా రైల్వేస్టేషన్ ఎదురుగా చెరువును తలపిస్తున్న ఆ బస్టాండ్ ప్రాంగణంలో బీజేపీ శ్రేణులు వెరైటీ నిరసన తెలిపారు. అసంపూర్తిగా వదిలేసిన బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్, తెప్పలతో నిరసన తెలిపి పూలు చల్లి ఆందోళన చేపట్టారు. ఇంతకీ…

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో…

ఇది మామూలు బెల్లం, పుట్నాలు కాదు..ఆరోగ్యానికి ఔషధ నిధి.. శక్తి బూస్టర్..!
లైఫ్ స్టైల్ వార్తలు

ఇది మామూలు బెల్లం, పుట్నాలు కాదు..ఆరోగ్యానికి ఔషధ నిధి.. శక్తి బూస్టర్..!

బెల్లం, శనగ పప్పు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం, శనగలు అనేవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ప్రసిద్ధ , పోషకమైన కలయిక. శక్తిని పెంచే ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. శనగలలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా…

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు
బిజినెస్ వార్తలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు

ముఖ్యంగా ఎలక్ట్రిక్ SUVలు అత్యధిక ప్రయోజనాలను పొందవచ్చు. మీడియా నివేదికల ప్రకారం.. 2024 మోడల్ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ Ioniq 5పై రూ.7.05 లక్షల వరకు గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. అయితే 2025 మోడల్ రూ.2.05 లక్షల.. హ్యుందాయ్ ఇండియా నవంబర్ 2025లో తన అనేక కార్లపై…