అక్షయ తృతీయకు బంగారం షాక్.. గతేడాదితో పోలిస్తే ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
అక్షయ తృతీయ వచ్చిందంటే గోల్డ్ షాపులు కిక్కిరిసిపోతాయి. కానీ ఈ ఏడాది పసిడి ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి తులం బంగారం లక్ష రూపాయల లోపే ఉండగా.. ఇప్పుడు ఆ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని నగల…




