శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!
బిజినెస్ వార్తలు

శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల డాలర్ విలువ నిరంతరం పెరుగుతోంది. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. క్రూడ్ ఆయిల్.. గత ఒకటిన్నర నెల రోజుల్లో బంగారం, వెండి ధరల్లో…

ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) సోమవారం (ఏప్రిల్ 6) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీడియో కాల్‌ చేసిన భర్తతో వాగ్వాదం తర్వాత ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు…

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో టమాటాతో పాటు ఉల్లిపాయల ధరలు భారీగా పడపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలపై వీటి ప్రభావం పడుతోంది. సరుకు రవాణాలో ఆటంకాలు ఏర్పడటం వల్ల అనేక రంగాలపై ప్రభావం పడుతోంది. ఉల్లిపాయలు లేనేది వంటిల్లో…

ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌-2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లోనే ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11.30 గంటల లోపు దరఖాస్తు.. ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థుల…

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఫర్ఫామెన్స్ బాగుంటే అదిరిపోయే గిఫ్ట్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఫర్ఫామెన్స్ బాగుంటే అదిరిపోయే గిఫ్ట్‌

అధికారులు ఎలా పనిచేస్తున్నారు.. వాళ్ల పనితీరు ఎలా ఉందని నేరుగా ప్రజల ముందే బయటపెట్టారు సీఎం చంద్రబాబు. సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదిక మీదకు పిలిపించి వివరణ అడిగి పనితీరును మెరుగు పర్చుకోవాలంటూ తెలిపారు. తామూ పూర్తిగా సహకరిస్తామని, అధికారులు, ఉద్యోగులు కూడా…