దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ బంక్‌లకు వెళ్లేవారికి ఇక చుక్కలే..
బిజినెస్ వార్తలు

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ బంక్‌లకు వెళ్లేవారికి ఇక చుక్కలే..

భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ 'నయారా ఎనర్జీ' పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 5 వరకు పెంచింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల…

విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు ఇక పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే కొత్త ఐటమ్!

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో పౌష్ఠికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఇకపై చేపల కూరను కూడా అందించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తిలాపియా చేపలను ప్రత్యేకంగా పెంచి…

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు భరోసా!

కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనేలోపే, అగ్నికీలల రూపంలో కబళించిన మృత్యువుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర దుర్ఘటన ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్లక్ష్యానికి 13మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు…

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు ప్రజలకు చల్లని కబురు.. వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు వారం రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ…