మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్తున్నారా..? జస్ట్ ఇలా చేస్తే వడదెబ్బ మాటే ఉండదు..
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి.. ఉదయం 9 గంటల తర్వాత.. ఎండలు మండుతున్నాయి.. దీంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.. మార్చిలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది.. అయితే.. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల మన శరీరం త్వరగా…






