వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..
లైఫ్ స్టైల్ వార్తలు

వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

ప్రతి ఇంటి వంట గదిలో పెరుగు, మజ్జిగ రెండూ తప్పనిసరిగా ఉంటాయి. చాలా ఇళ్లలో ఆహారంతో పాటు పెరుగు అన్నం తింటారు. మజ్జిగ కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ రెండూ పాలతో తయారయ్యేవే. సహజ ప్రోబయోటిక్ ఆహారాలు అయిన ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ…

గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..
బిజినెస్ వార్తలు

గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..

గ్యాస్ కొరత నేపథ్యంలో కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ఉండగా.. ఇందులో ఇక నుంచి 10 కిలోల ఎల్పీజీా మాత్రమే నింపుతారని తెలుస్తోంది. దేశంలో గ్యాస్ కొరత లేదని…

ఆ నటుడి పక్కన ఛాన్స్ కావాలా.. మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ నటుడి పక్కన ఛాన్స్ కావాలా.. మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు

నటి మిర్చి మాధవి ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులను, ముఖ్యంగా నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషణాత్మకంగా పంచుకున్నారు. ఒంటరి మూవీలో హీరో వదిన పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారని, ఆ తర్వాత మదర్ క్యారెక్టర్లు చేసినట్లు తెలిపారు. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన…

సంచలన నిర్ణయం.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు
తెలంగాణ వార్తలు

సంచలన నిర్ణయం.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గత శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం…

ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!
తెలంగాణ వార్తలు

ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!

ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. ఒకప్పుడు ఈ సైలెంట్ కిల్లర్ ప్రమాదం వృద్ధులలోనే కనిపించేది.. ఇటీవలి కాలంలో, యువత, పిల్లలు కూడా గుండెపోటుతో రెప్పపాటులో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత కాలంలో చిన్న…

రుద్దాల్సిన పని కూడా లేదు.. ఈ నీటిలో ముంచితే చాలు పూజా సామాగ్రి తళతళ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రుద్దాల్సిన పని కూడా లేదు.. ఈ నీటిలో ముంచితే చాలు పూజా సామాగ్రి తళతళ

పండగలు, వ్రతాల సమయంలో పూజా సామాగ్రి, దేవుడి విగ్రహాలను శుభ్రం చేయడం చాలా మందికి సవాలుగా ఉంటుంది. రాగి, ఇత్తడి వస్తువులను రుద్ది రుద్ది చేతులు నొప్పి పెట్టకుండా, కేవలం నీటిలో ముంచి తేలికగా తల తల మెరిపించే సులభమైన పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, కుంకుమ మరకలను…