గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..
బిజినెస్ వార్తలు

గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై డెలివరీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా కొత్త రూల్స్ తీసుకొస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరో కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. అదేంటంటే.. ఓటీపీని తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వల్ల గ్యాస్ డెలివరీలో జాప్యం జరుగుతుంది. గ్యాస్ కొరత…

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను భర్తీ చేయనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్…

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఈవెంట్స్, పలు కార్యక్రమాలలో ఆయన మాట్లాడే తీరు, భాషపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తమిళ్ స్టార్ హీరో ఏంజీఆర్ గురించి మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్…

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో..…