అమెరికాకు గట్టి షాక్ ఇవ్వబోతున్న భారత్.. యూఎస్ వస్తువులపై 50% వరకు టాక్స్..
బిజినెస్ వార్తలు

అమెరికాకు గట్టి షాక్ ఇవ్వబోతున్న భారత్.. యూఎస్ వస్తువులపై 50% వరకు టాక్స్..

భారత ఉక్కు-అల్యూమినియంపై అమెరికా 50% దిగుమతి సుంకం విధించిన తర్వాత, ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించడానికి భారతదేశం సన్నాహాలు చేస్తోంది. దాదాపు $7.6 బిలియన్ల ఎగుమతి నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ చర్య తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ట్రంప్ సుంకాల విధానానికి భారతదేశం తీసుకునే మొదటి…

ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్.. అది ఏమిటంటే?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్.. అది ఏమిటంటే?

డార్లింగ్‌.. డార్లింగ్‌.. డార్లింగ్‌.. డార్లింగ్‌ పేరు లేకుండా వార్తలే ఉండవా? అంటే రోజూ ఏదో ఒక విషయంతో ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌ని విడిచిపెట్టి వార్తలేం చెప్పుకోవాలి? అన్నట్టుంది పరిస్థితి. ఇంతకీ నిన్న రాజాసాబ్‌ డీటైల్స్ తో ట్రెండ్‌ అయిన రెబల్‌ స్టార్‌ ఈ రోజు ఏ…

బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో దంచికొట్టనున్న వాన.. హైదరాబాద్ వాసులూ జర భద్రం..
తెలంగాణ వార్తలు

బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో దంచికొట్టనున్న వాన.. హైదరాబాద్ వాసులూ జర భద్రం..

హైదరాబాద్‌లో మూడురోజులుగా వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఈ క్రమంలో హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు.. హైదరాబాద్‌లో మూడురోజులుగా వరుణుడు విశ్వరూపం…

విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌

ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు ప్లాన్‌ చేసుకోవచ్చు. విద్యార్థులకే కాదండోయ్‌.. ఉద్యోగులకు కూడా సెలవులు రానున్నాయి. అందుకే ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు ఎక్కడైనా టూర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. వరుసగా మూడు రోజుల పాటు.. ఈ ఆగస్ట్‌ నెలలో విద్యార్థులు సంబరపడే శుభవార్తలే…

భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది
తెలంగాణ వార్తలు

భద్రం బ్రదర్ అంటున్న పోలీసులు.. ఈ యాక్సిడెంట్ చూస్తే రోడెక్కాలంటే వణుకు పుడుతుంది

కూడలి దాటుతున్నప్పుడు బస్సు వేగం చాలా ఎక్కువగా ఉందని, అది అదుపులో లేదని వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్ రైడర్ జాగ్రత్తగా దాటుతున్నాడు. కానీ బస్సు ఆపడానికి లేదా బ్రేక్ వేయడానికి ప్రయత్నించలేదు. ప్రమాదం తర్వాత కొన్ని క్షణాలు రోడ్డుపై.. ప్రజలు ప్రతిరోజూ తమ ఆఫీసు, పాఠశాల లేదా…

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు.!

ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు ఏపీలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ చేశారు అధికారులు. నిన్నటి ఉపరితల ఆవర్తనం నైరుతి…

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? కారణాలు ఏంటి?
బిజినెస్ వార్తలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగనున్నాయా? కారణాలు ఏంటి?

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్‌గా దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ.. రష్యా – అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత…

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. జలుబు, దగ్గు అస్సలు మీ దరి చేరవు!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి.. జలుబు, దగ్గు అస్సలు మీ దరి చేరవు!

వర్షా కాలం వచ్చిందటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ హాస్పిటల్‌ బాట పట్టాల్సిందే. ఇందుకు ప్రధాన కారణం వర్షా కాలంలో తరచూ, జలుబు, దగ్గు వంటి వ్యాదుల బారిన పడడం. అయితే కొన్ని వీటిని జనాలు లైట్‌ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా లైట్‌…

రజినీకాంత్ గారిని చూసి చాలా నేర్చుకున్నా : నాగార్జున
వార్తలు సినిమా సినిమా వార్తలు

రజినీకాంత్ గారిని చూసి చాలా నేర్చుకున్నా : నాగార్జున

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా కూలీ. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రజినీకాంత్…

కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..
తెలంగాణ వార్తలు

కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ కేబినెట్ సోమవారం చర్చించనుంది. కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ 700కు పైగా పేజీల నివేదికలోని అంశాలను క్లుప్తంగా కేబినెట్​కు నివేదించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఆనకట్టల ప్రణాళిక మొదలు…