Recent Posts

సినిమా

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?
వార్తలు సినిమా సినిమా వార్తలు

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో…

తెలంగాణ

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ
తెలంగాణ వార్తలు

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు…

ఆంధ్రప్రదేశ్

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా…

Read More
పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!

రైతన్నలారా… పత్తి సాగు చేస్తున్నవారికి కీలక సమాచారం. మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో సెప్టెంబర్ 1 నుంచి 30లోపు నమోదు చేసుకోవాలి. ఆధార్, భూమి రికార్డులు, పంట వివరాలు అప్‌లోడ్…

Read More
ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..

ద్రోణి ప్రభావంతో అటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి వచ్చే 2 రోజుల్లో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!
బిజినెస్ వార్తలు

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!

భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం.…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తినే అలవాటు మీకూ ఉందా?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తినే అలవాటు మీకూ ఉందా?

పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిదే. అయినప్పటికీ దీనిని తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంటుందట. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాలు, పెరుగు తినడం చాలా ప్రమాదకరం. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. పాలు, పెరుగు తినడం…

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?
వార్తలు సినిమా సినిమా వార్తలు

సాయి పల్లవిని మేకప్‌లో ముంచేశారుగా..! ఏ సినిమా కోసమో తెలుసా.?

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న…

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ
తెలంగాణ వార్తలు

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌తోపాటు పలు…

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే విజయనగరం జిల్లాలో నిర్మించిన డెబ్బై అడుగుల ఎత్తున ఈఫిల్ టవర్…

రెడీగా ఉండండి.. వచ్చేస్తోంది భారీ సేల్‌.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు? ఈ సారి అంతకు మించి..
బిజినెస్ వార్తలు

రెడీగా ఉండండి.. వచ్చేస్తోంది భారీ సేల్‌.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు? ఈ సారి అంతకు మించి..

ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అయిన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో భారీ సేల్‌ రాబోతోంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్‌తో మొబైల్స్‌, టీవీలు, వాషింగ్‌ మెషీన్స్‌, ఎలక్ట్రిక్‌ వస్తువులు ఇలా ఎన్నో రకాల వాటిని భారీ.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు అలవాటు పడ్డారు. ఆఫ్‌లైన్‌…

కిడ్నీలు డేంజర్ జోన్‌లో ఉన్నాయని చెప్పే ముఖ్యమైన లక్షణాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

కిడ్నీలు డేంజర్ జోన్‌లో ఉన్నాయని చెప్పే ముఖ్యమైన లక్షణాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!

కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే దాని ప్రభావం ముందుగా ముఖంపైనే కనిపిస్తుంది. కళ్ళ వాపు, కళ తప్పిన ముఖం, డార్క్ సర్కిల్స్, పొడి చర్మం వంటి లక్షణాలు కిడ్నీ సమస్యలకు సంకేతాలు కావచ్చు. వీటిని తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఆరోగ్యానికి మంచిది. కిడ్నీలు మన శరీరంలో రక్తాన్ని…

ఆ ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా నటించిన రజినీకాంత్.. ఎవరెవరంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా నటించిన రజినీకాంత్.. ఎవరెవరంటే..

సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కండక్టర్ పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ మీకు తెలుసా.. ? ముగ్గురు హీరోయిన్లకు భర్తగా, కొడుకుగా రజినీకాంత్ నటించిన చిత్రాలెంటో……

పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!

రైతన్నలారా… పత్తి సాగు చేస్తున్నవారికి కీలక సమాచారం. మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో సెప్టెంబర్ 1 నుంచి 30లోపు నమోదు చేసుకోవాలి. ఆధార్, భూమి రికార్డులు, పంట వివరాలు అప్‌లోడ్ చేసి, తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…

ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..

ద్రోణి ప్రభావంతో అటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి వచ్చే 2 రోజుల్లో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ తెలుసుకుందామా. ఒకసారి లుక్కేయండి మరి ఇక్కడ. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య…