రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?
భారతదేశంలో సామాన్య, మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం రైల్వే ప్రయాణం. ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకుని తమ తమ దైనందిన జీవితాలను గడుపుతుంటారు. అయితే వారందరీ ఓ విజ్ఞప్తి.. ఇవాళ్టి నుంచి కొత్త రైలు చార్జీలు అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీలన్నీ…


























